వార్తలు
టీటీడీలో 743 మందికి కరోనా పాజిటివ్, ఐదుగురు మృతి: ఈవో సింఘాల్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ఇప్పటి వరకు 743 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం మీడియాతో...
విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం: మృతుల వివరాలివే..
విజయవాడలోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ మృతదేహాలను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణించిన పది మంది వివరాలను...
పూరీ బీచ్లో అయోధ్య సైకత రామాలయం
ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ సందర్భంగా రామనగరం అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబైంది. దీపాల వెలుగులతో ఆ నగరం దేదీప్యమానంగా వెలుగుతోంది. భూమి పూజ కోసం అయోధ్య...
మూడు రాజధానుల్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్
ఏపీ మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతు పరిరక్షణ సమితి కోర్టును ఆశ్రయించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేశారు.. జీఎన్రావు, హైపవర్ కమిటీ...
కడప జిల్లాలో ప్రాణం తీసిన శానిటైజర్.. ముగ్గురు మృతి
ఏపీ మద్యం దొరక్కపోవడంతో కొంతమంది శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుటున్నారు. ప్రకాశం జిల్లా ఘటన మర్చిపోకముందే కడప జిల్లాలో మరో ఘటన జరిగింది. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు చనిపోయిన ఘటన కలకలంరేపింది. శానిటైజర్ తాగిన...
విశాఖ షిప్ యార్డులో ఘోర ప్రమాదం.. పదిమంది మృతి!
విశాఖ షిప్ యార్డులో ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి యార్డులో ఉన్న క్రేన్ విరిగిపడటంతో పదిమంది అక్కడికక్కడే చనిపోయారు.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటా హుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. క్రేన్ శిథిలాలను పక్కకు తొలగిస్తున్నారు.....
జాతీయం అంతర్జాతీయం
విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ అగ్ని ప్రమాదం: మృతుల వివరాలివే..
విజయవాడలోని రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృత్యువాత పడ్డారు. ఈ మృతదేహాలను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణించిన పది మంది వివరాలను...
పూరీ బీచ్లో అయోధ్య సైకత రామాలయం
ఇవాళ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ సందర్భంగా రామనగరం అయోధ్య అత్యంత సుందరంగా ముస్తాబైంది. దీపాల వెలుగులతో ఆ నగరం దేదీప్యమానంగా వెలుగుతోంది. భూమి పూజ కోసం అయోధ్య...
వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కుల వల్ల ఉపయోగం లేదు.. సాధారణ మాస్కులే బెటర్: కేంద్రం
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్రం కోవిడ్ రాకుండా ఇవి అడ్డుకోలేవని స్పష్టీకరణ వాటికంటే ఇంట్లో తయారుచేసిన సాధారణ క్లాత్ మాస్కులే నయమన్న కేంద్రం మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు,...
రాజకీయ సంక్షోభం వేళ.. అశోక్ గెహ్లాట్ సన్నిహితులపై ఐటీ దాడులు
పార్టీలో ఏర్పడిన అసమ్మతి కారణంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. పలుచోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడం కలకలం రేపుతోంది. దాదాపు 200 మంది అధికారులు సోమవారం రంగంలోకి...
పద్మనాభస్వామి ఆలయ వివాదం.. రాజ కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు
అనంత పద్మనాభస్వామి ఆలయ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ట్రావెన్కోర్ రాజ కుటుంబానికి అనుకూలంగా జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ మల్హోత్రాల ధర్మాసనం స్పష్టమైన తీర్పు చెప్పింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు...
మళ్లీ భారత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న టిక్ టాక్
భారత్-చైనా మధ్య సరిహద్దు ఘర్షణలు టిక్ టాక్ పై నిషేధం విధించిన భారత్ ప్రధాన కార్యాలయాన్ని బీజింగ్ నుంచి తరలిస్తున్న టిక్ టాక్ భారత్-చైనా సరిహద్దు గొడవలు టిక్ టాక్ కొంప ముంచాయి. తాజా...
సినిమా
జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు నూతన చిత్రం ప్రారంభం
జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజు నూతన చిత్రం ప్రారంభం జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా...
KTR Birth Day: డియర్ తారక్ అంటూ చిరంజీవి సందేశం.. వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్
నేడు (జులై 24) తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. నేటితో ఆయన 44 ఏళ్ళు పూర్తి చేసుకొని 45వ యేట అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్...
బిగ్ బాస్ సీజన్_4 సిద్దం | 70 రోజులకు కుదింపు పార్టిసిపెంట్స్ జాబితా సిద్దం
70 రోజులకు కుదింపు పార్టిసిపెంట్స్ జాబితా సిద్దం హైదరాబాద్ కరోనా దెబ్బకు ఒక వైపు సినీ పరిశ్రమ కకావికలమయి పోయింది సీరియల్స్ షూటింగ్స్ ఇప్పడిప్పడే పుంజు కుంటున్నా ఎంటర్టైన్మెంట్ కూడా అంతంత మాత్రంగానే వుంది...
నితిన్ పెళ్లి: సీఎం కేసీఆర్కు ఆహ్వానం.. స్వయంగా శుభలేఖ అందజేసిన హీరో
నిన్న మొన్నటి వరకు టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్లో ఒకరిగా ఉన్న హీరో నితిన్ ఓ ఇంటివాడు అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రేయసి షాలినిని ఆయన వివాహం చేసుకుంటున్న విషయం విదితమే. నాగర్ కర్నూల్కు చెందిన...
ప్రభాస్ 20వ మూవీ ‘రాధే శ్యామ్’ ఫస్ట్లుక్ పోస్టర్
ప్రభాస్ 20వ మూవీ 'రాధే శ్యామ్' ఫస్ట్లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ma Ganga nadi movie official Trailer | Ali
https://youtu.be/KC2apYQtTYo